మామిడి, పాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో 3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4- 5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు
- ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు
#YSRCongress#PeddiReddyMithunReddy#YSJagan#YSRCP#MangoIssue#Mango#Chittoor